Exclusive

Publication

Byline

Train accident : ఒడిశాలో రైలు ప్రమాదం- పట్టాలు తప్పిన బెంగళూరు- కామాఖ్య ఏసీ ఎక్స్​ప్రెస్​, 11 బోగీలు..

భారతదేశం, మార్చి 30 -- ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది! కట్​ జిల్లా మంగులి సమీపంలోని నిర్గుండి వద్ద ఎస్​ఎంవీటీ బెంగళూరు- కామ్యాఖ్య ఏసీ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పాయి. మొత్తం 11 బోగీలు ప్రమాదానిక... Read More


10వ బిడ్డకు జన్మనిచ్చిన 66ఏళ్ల వృద్ధురాలు- ఎలా సాధ్యం?

భారతదేశం, మార్చి 30 -- ఈ మధ్య కాలంలో 30ఏళ్లకే సంతాన సమస్యలు వస్తున్నాయి. చాలా మంది ఫర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరిగుతున్నారు. కానీ జర్మనీకి చెందిన ఒక 66ఏళ్ల వృద్ధురాలు, ఆ వయస్సులోనూ గర్భం దాల్చి, 10వ బ... Read More


Chhattisgarh encounter : ఛత్తీస్​గఢ్​లో ఊచకోత! ఎన్​కౌంటర్​లో 16 మంది మావోయిస్టులు హతం..

భారతదేశం, మార్చి 29 -- ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది! సుక్మా-దంతెవాడ సరిహద్దులోని ఉపంపల్లి కెర్లపాల్ ప్రాంతంలోని అడవుల్లో తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో 16మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ... Read More


Chhattisgarh encounter : ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- 16 మంది మావోయిస్టులు హతం..

భారతదేశం, మార్చి 29 -- ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది! సుక్మా-దంతెవాడ సరిహద్దులోని ఉప్పంపల్లి కెర్లపాల్ ప్రాంతంలోని అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మ... Read More


Elon Musk X : 33 బిలియన్​ డాలర్లకు 'ఎక్స్​'ని అమ్మేసిన ఎలాన్​ మస్క్​- ఎవరు కొన్నారో తెలుసా?

భారతదేశం, మార్చి 29 -- తన ఎక్స్​ (ట్విట్టర్)ని టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్​ అమ్మేశారు. అయితే అది మరొకరికి కాదు! తన సొంత ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) కంపెనీ అయిన ఎక్స్​ ఏఐ (xAI)కి విక్రయించారు మస్క్... Read More


Gold and Silver prices today : అత్యంత భారీగా పెరిగిన బంగారం ధర! నేటి రేట్లు ఇలా..

భారతదేశం, మార్చి 29 -- దేశంలో బంగారం ధరలు శనివారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 1140 వృద్ధి చెంది.. రూ. 91,015కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ర... Read More


Myanmar earthquake : మాటలకందని విషాదం- మయన్మార్​ భూకంపంలో 700కి చేరువలో మృతుల సంఖ్య!

భారతదేశం, మార్చి 29 -- మయన్మార్​లో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు 694మంది మరణించారని, 1670కుపైగా మంది గాయపడ్డారని అధి... Read More


Personal loan : పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు ఈ విషయాల్లో జాగ్రత్త..

భారతదేశం, మార్చి 29 -- మీరు పర్సనల్​ లోన్​ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! ఇటీవలి కాలంలో పర్సనల్​ లోన్​ చాలా సులభంగా లభిస్తోంది. కానీ ఆ ఉచ్చులో పడకూడదు! పర్సనల్​ లోన్​ అనేది రిస్క్​... Read More


Smartphones : తక్కువ ధరలో ఫీచర్​ లోడెడ్​ మిడ్​-రేంజ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి- మరి ఏది బెస్ట్​?

భారతదేశం, మార్చి 29 -- రూ.30,000 లోపు ఆల్​రౌండర్ స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నారా? అప్పుడు మీకు నచ్చే రెండు బెస్ట్​ ఆప్షన్స్​ని మేము కనుగొన్నాము. నథింగ్ ఫోన్ 3ఏ ప్రో, ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ ఇటీవల మిడ్-రే... Read More


తస్మాత్​ జాగ్రత్త! మీకు తెలియకుండా మీ పేరు మీద కంపెనీ.. కోట్లల్లో లావాదేవీలు- చివరికి మీకు నోటీసులు..

భారతదేశం, మార్చి 29 -- దేశంలో రోజురోజుకు ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయి! స్కామ్​లు చేసేవారు తమ తెలివిని ప్రదర్శించి అందరిని షాక్​కు గురిచేస్తున్నారు. ఒక్కోసారి, మీకు తెలియకుండానే మీ పేరు మీద కంపెనీని ... Read More